Tuesday, February 17, 2026

*` *నూతన పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం…* `*

నేటి సాక్షి చిలుకూరు*చిలుకూరు మండలం లోఈరోజు రామచంద్ర నగర్ గ్రామపంచాయతీ భవనం నందు ఉద్యోగ ఉపాధ్యాయ మిత్ర మండలితో నూతనంగా ఎన్నికైన పాలకమండలి సర్పంచ్ పాయిలి నాగరాజు గారు, ఉప సర్పంచ్ దొంగరి కృష్ణకుమారి సోమయ్య గార్లు మరియు వార్డు సభ్యులను సన్మానించడం జరిగింది.* *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ పాయిలి నాగరాజు గారు ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రమండలి ఇచ్చిన సూచనలు సలహా మేరకు 6 నెలల్లో RO WATER ప్లాంట్ ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది**ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రమండలి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.*

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News