నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందినటువంటి చాతల్ల పోషవ్వ ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందడం తో వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేనందున గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు దయా హృదయం తో తోచిన విధంగా ఆర్థిక సహాయం మొత్తం 19500అక్షరాలా పంతోమ్మిది వేల ఐదు వందల రూపాయలు వారి కుటుంబం కి అందచేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడo జరిగింది.ఓదార్చే మాటలకన్నా సహాయం చేసే చేతులె మిన్న ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్లు కాసారపు భవాని అరవింద్ గౌడ్, కొలకాని జలంధర్.ఉపసర్పంచ్ సిరవేణి రవి మాజీ సర్పంచ్ లు రాగం శంకరయ్య బుర్ర తిరుపతి గౌడ్ మాజీ ఉపసర్పంచ్ వోడ్నాల అంజయ్య కాళ్ళ రమేష్ రాఘపట్నం సేవా సమితి అడ్మిన్) మాతులాపురం రాయమల్లు చాతల్ల చంద్రయ్య తదితరులు పాల్గొనడం జరిగింది

