నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………. మార్కండేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన జీవన్ రెడ్డి.అనంతరం ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆయనకు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందజేశారు.





