Tuesday, March 17, 2026

*డిసిసి బ్యాంక్ శాఖ ఏర్పాటు కు పరిశీలన*

నేటి సాక్షి (జిన్నారం) జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో డిసిసి బ్యాంక్ శాఖ ఏర్పాటు చేయాలని యోచనతో జిన్నారం మున్సిపల్ టౌన్ లో పర్యటించిన డిసిసిబి ఏజీఎం వెంకటేష్, వారి సిబ్బంది.బ్యాంకు ఏర్పాటు చేయడానికి తగిన గృహ సముదాయాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్,అంతి రెడ్డిగారి శ్రీనివాస్ రెడ్డి ,నీలం మోహన్, శ్రీనివాస్ గౌడ్ ,బండి శ్రీకాంత్,బ్రహ్మేంద్ర, గోకర శ్రీధర్, పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News