Thursday, March 12, 2026

దరూర్ అర్ద రాత్రి దొంగల హల్చల్

జగిత్యాల జిల్లాలో చోరీ.. 7 తులాల బంగారం , 10 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.2లక్షల 70 వేల నగదు, ఒక బైకు మాయం….*జగిత్యాల (నేటి సాక్షి) (పూరెళ్ల బాపు) (అక్టోబర్ 13):జగిత్యాల అర్బన్ గ్రామం ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఐదు ఇండ్లలో చొరబడి సుమారు 7 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.2లక్షల 70 వేల నగదు, ఒక బైకును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News