నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 16 పనుల వసూలను వేగవంతం చేయాలని డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ అన్నారు, మండల కేంద్రమైన చౌడేపల్లి సచివాలయంలో ఈ మేరకు సచివాలయ అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం, ఏర్పాటు నిర్వహించారు పంచాయతీ అభివృద్ధి పనుల వసూళ్లలోనే ఉంటుందని ప్రతి ఒక్కరు బకాయిలు వసూలు చేసి సహకరించాలని కోరారు. ఇంటి పన్నులపై యజమానులకు అవగాహన కల్పించి వారి నుంచి వసూళ్లు చేయాలని కోరారు, అంతేకాకుండా పట్టణంలో పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు ,మంచినీటి సమస్య తరతకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో పిడిఓ శివయ్య సచివాలయం అధికారులు పాల్గొన్నారు,





