Sunday, January 18, 2026

పూడికతీతపై బీజేఎంసీ కమిషనర్​తో చర్చలు

నేటి సాక్షి, రాజేంద్రనగర్​: రాజేంద్రనగర్​ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్​ మున్సిపల్​ పరిధిలోని హైదర్షా కోట్​లో ఉన్న ఎర్రకుంటలో పూడికతీత పనులను సోమవారం బీజే​ఎంసీ కమీషనర్​ పర్యవేక్షించారు. పూడికతీత పనుల గురించి డిప్యూటీ మేయర్​ రాజేందర్​రెడ్డి, స్థానిక నాయకులు టింకు రెడ్డి తదితరులు కమిషనర్​తో చర్చించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News