నేటి సాక్షి బెజ్జంకి మండలం పోతారం డిసెంబర్ 14: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ గా సింగిరెడ్డి రాజేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొండటం జరిగింది ఈ సందర్బంగా గా ఆయనా మాట్లాడుతూ గ్రామస్థులు తమ పై నమ్మకంతో ఓటు వేసి గెలిపినటం పట్ల పోతారం గ్రామం ప్రజలకు రుణపడి ఉంటాను అన్నారు, పోతారం గ్రామం అభివృద్ధి కీ తమ వంతు సహాయ సహకారలు అందిస్తాను అని ఆయనా వివరించాడు.





