నేటి సాక్షి నారాయణపేట ఫిబ్రవరి 9, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ )నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలం ఏడవల్లి గ్రామానికి చెందిన సబిరా బేగం *కు 5 లక్షల రూపాయల ఎల్ వో సి ని అందజేసిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యం లో అందజేశారు.





