Sunday, March 8, 2026

మహిళపై కత్తితో దాడి అత్యాచారం కేసు నమోదు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 4అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామపంచాయతీ, బోయకొండ యానాదిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. తమ్ముడు వేట కొడవలితో అక్కపై దాడి చేయడంతో గంగులమ్మ పరిస్థితి విషమంగా మారింది. ఈ దాడిలో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి .బొటనవేలు తెగిపోయింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై నాగేశ్వరరావు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News