నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ~-:- తిరుపతిలో రీజనల్ కో ఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి, లీగల్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి వారితో పాటు మండల కన్వీనర్ రామిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి, ఎంపీపీ కవిత విజయరంగేగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డి మొబైల్స్ బాలకృష్ణారెడ్డి, మండలకార్యదర్శి నరేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువలు కప్పి పుష్పగుచ్చ మందించి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పలువురు వైయస్ఆర్ సీపీ శ్రేణులు మిథున్ రెడ్డిని కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు..~~~~~~~~~~~~~~~~~

