Tuesday, January 20, 2026

ముందుగానే పింఛన్లు పంపకం జరిగింది

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 31చౌడేపల్లి మండలం పందిళ్ళపల్లి పంచాయతీ పంపకం జరిగింది.ఈ రోజు రాష్ట్రంలో పెన్షన్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక్క రోజు ముందే ఫెన్షన్ ఇచ్చి పండుగ వాతావరణం కలిగించడం జరిగింది, ఈ రోజు చౌడేపల్లి మండలం పందిళ్ళపల్లి పంచాయితీ కొత్తపల్లి గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకుడు ప్రదీప్ రాజు గారు ,పంచాయితీ అధ్యక్షులు సాగిరాజు కిషోర్ , సర్పంచ్ కదిరప్ప, ఉపసర్పంచ్ గణేష్ మరియు తేదేపా కార్యకర్తలు, గ్రామస్తులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News