Thursday, March 19, 2026

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన 20 వార్డు కౌన్సిలర్ శ్వేత వెంకటేష్ గౌడ్

నేటి సాక్షి,నారాయణపేట మార్చి 19,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ) నారాయణపేట జిల్లా కేంద్రంలోని రంజాన్ సందర్భంగా గురువారం 20వ వార్డు లోని శతవాహన కాలనీలో మజీద్ లో తెలంగాణ ప్రభుత్వం మరియు వార్డు కౌన్సిలర్ శ్వేత వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫత్తర్ విందు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం లో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శివ రెడ్డి డైరెక్టర్ శరణప్ప తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News