నేటి సాక్షి, నారాయణపేట నవంబర్ 17,డి ఆర్ డి ఏ ఐ కే సి . నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీలో సబ్ సెంటర్ వరిధాన్యం కానుగోలు కేంద్రం ఈరోజు ఉదయం ఓపెన్ చేయడం జరిగింది ఎ గ్రేడ్ 2389, బి గ్రేడ్ 2369 రూపాయలు బోనస్ 500 కింటల్ కు ఈ సెంటర్ కేంద్రం దగ్గర పిల్లిగుండ్ల తాండ, పాతతండా, మేగ్య నాయక్ తాండ, ఎల్లమ్మ తాండ, జుట్టు బిక్య నాయక్ తాండ, ఇ సెంటర్ దగ్గర వస్తాయి లింగంపల్లి శివారులో ఉన్నా భూమి. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అంజమ్మ మేడం రేణుక (మహిళా సంఘం ) సాలె బుజ్జమ్మ, సరితా పంచాయతీ కార్యదర్శులు విజయ్ కుమార్, తిమ్మప్ప, రాములు, ప్రవీణ్, చంద్రశేఖర్ నాయక్, కొండప్ప,పూజారి పరుశరామ్, చిన్న కథలప్ప, నగేష్,హేమ్లా నాయక్,బద్య నాయక్, తులచ్య నాయక్, విజయ్, శ్రీను నర్సిములు మరియు మహిళాలు తదితరులు రైతులు పాల్గొన్నారు.





