Saturday, March 14, 2026

శబరికి పాదయాత్ర కు తరలి వెళ్లిన అయ్యప్ప స్వామి భక్తులు.

నేటి సాక్షి నారాయణపేట అక్టోబర్ 29,మరికల్ గురుస్వాముల ఆశీస్సులతో మరికల్ కుసురు రవి పాదయాత్ర గురుస్వామి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రం నుండి శబరిమల మహాపాదయాత్ర 8 మంది స్వాములు 1160 కిలోమీటర్లు కాలినడకన బుధవారం రోజు శబరిమల వెళ్లడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమంలో మరికల్ గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు తదితరులు హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News