నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 12, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలోని శ్రీ మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో* అద్భుత ప్రతిభ కనబరిచి కళాశాలకు గౌరవాన్ని తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూప్కు చెందిన విద్యార్థిని టి. నాగలక్ష్మి 952 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కళాశాల ఖ్యాతిని మరింత పెంచింది. ఇతర ప్రతిభావంతుల వివరాలు:ఎంపీసీ (2వ సంవత్సరం)ఏ. అఖిల – 917 మార్కులు*జి. శ్రీవల్లి – 912 మార్కులు**బైపీసీ (2వ సంవత్సరం)విజయలక్ష్మి – 853 మార్కులు.కె. శ్రావణి – 827 మార్కులు*సీఈసీ (2వ సంవత్సరం)కే. శ్రీను – 800 మార్కులు, మొదటి సంవత్సరం ప్రతిభావంతులు:డి. మానస (ఎంపీసీ) – 435 మార్కులు*ఎస్. శివకుమార్ (బైపీసీ) – 385 మార్కులు*సీఈసీ గ్రూప్ – 427 మార్కులు* ఉత్తీర్ణత శాతం:మొదటి సంవత్సరం – 75%ద్వితీయ సంవత్సరం – 86%ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు మరియు కరస్పాండెంట్ హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.ఈ విజయానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో విలువైనది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.





