Tuesday, January 20, 2026

సిజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

హనుమకొండ డిఎంహెచ్ఓ అప్పయ్య

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో హరిజనవాడ పాఠశాలలో గురువారం టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డా.హిమబిందు ఆధ్వర్యంలో టిబి,హెచ్ఐ వి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ డిఎంచ్ఓ అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమం లో 24మందికి తెమడ పరీక్షలు, 27మందికి హెచ్ఐ టెస్టు చేయడం జరిగినది ఇందులో ఇద్దరికి ఎక్శేరే తీయడం జరిగిందని డా. హిమబిందు తెలిపారు. టెస్ట్ రిపోర్ట్స్ రావలసి ఉందని, టీబీ ముక్తూ భారత్ అభియాన్ గురించి ఆయుష్మాన్ భారత్ 2 కి టిబి ల్యాబ్ రిపోర్టర్ అచ్యుత రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. హిమ బిందు, ఏఎన్ఎం సులోచన, విజయ నిర్మల, హెల్త్ అసిస్టెంట్ సంతోష్ మోసిన్, టిబి ల్యాబ్ రిపోర్టర్ అచ్యుతరావు ఇంద్రారెడ్డి ఆశాలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News