- – ఏసీబీకి పట్టుబడ్డ రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్
- – హోటల్యజమాని నుంచి డబ్బులు డిమాండ్
నేటి సాక్షి, రాజేంద్రనగర్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. హోటల్యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్రవికుమార్ఏసీబీ అధికారులకు పట్టుబడగా, హాట్టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అవినీతి అధికారులపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావును అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడగా, అక్రమార్కుల్లో గుబులు మొదలైంది.

