నేటి సాక్షి-మేడిపెల్లి* భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన జిర్డ్స్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంగడి ఆనంద్ కుమార్, 70 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు కమ్మరిపేట గ్రామానికి చెందిన పురాణం రజిత, అనారోగ్య కారణంతో జగిత్యాల్ లో దీక్షిత న్యూరో హాస్పిటల్ వైద్యులు రక్తం అవసరం ఉంది అనగా స్పందించి జగిత్యాల వెళ్లి రక్తదానం చేయడం జరిగింది ఇప్పటివరకు జిర్డ్స్ సంస్థ ద్వారా 12850 యూనిట్స్ రక్తదానం చేయడం జరిగింది,వైద్యులు వారి కుటుంబ సభ్యులు ఆనంద్ కుమార్, ని అభినందించారు.

