నేటిసాక్షి, వరంగల్ :
వరంగల్ జిల్లాలోని దుర్గా గార్డెన్స్ శిరంగి రాజారాం తోట, కరీమాబాద్ లో కందగట్ల కవిత నాగేశ్వరరావు దంపతుల ప్రధమ పుత్రిక సౌజన్య – కార్తీక్ వివాహ వేడుకలకు ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బడుగు రాము, కందగట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

