Sunday, March 15, 2026

సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీసులు

నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలోని అర్బన్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీసులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమని,కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేరాల దర్యాప్తు,అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించవచ్చని తద్వారా నేరాలను నియంత్రించవచ్చని చెప్పారు.ఈకార్యక్రమంలో సీఐ నిరంజన్ రెడ్డి,ఎస్ఐ కిరణ్,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News