నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలంలోని ఇటిక్యాల మోడల్ స్కూల్లో ఆర్.బి. ఎస్ కే, జిల్లా అంధత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈశిబిరంలో 17 మందికి వక్రీభవన సమస్య ఉందని నిర్ధారించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే డాక్టర్ రేవతి, డాక్టర్ నరేంద్ర, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఏఎన్ఎం జ్యోతి, భాగ్య లక్ష్మి, వనిత, రజిత, ఫార్మసిస్ట్ గౌతమి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



