Wednesday, January 21, 2026

రైతు నేస్తం కార్యక్రమం

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 16, నారాయణపేట జిల్లాలోని మరికల్ రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి అధ్యక్షతన 1031 రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.అదే విధంగా వానాకాలం 2025-26 లో రైతు భరోసా పథకం కింద రైతు పెట్టుబడి కోసం నిధులు విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల రెవిన్యూ అధికారి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు,ఆర్ ఐ ప్రజాప్రతినిధులు,పాత్రికేయులు,వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News