నేటి సాక్షి, నారాయణపేట, జూలై 3,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలోని, తీలేరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమాన్ని గురువారం గురువారం నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి తీలేరు మాజీ సర్పంచ్ రేవతమ్మ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ భదరప్ప , మాజీ వార్డు మెంబర్ ప్రభాకర్ , రామచంద్రయ్య , వెంకట్ రెడ్డి ,హన్మిరెడ్డి ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





