Monday, March 16, 2026

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసరాల పంపిణీ

నేటి సాక్షి (జిన్నారం) జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఒక నెల సరిపడ కిరాణా సామాగ్రి, బియ్యము, సబ్బులు, ఇతరత్రా సామాను, అందించిన బిజెపి నాయకుడు పూడూరు సుధాకర్, బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ నెంబర్. ఈ కార్యక్రమంలో ఏర్పుల వీరేష్, డప్పు ప్రవీణ్, కాషా అంజనేయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News