( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 24:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని సరస్వతిగూడలో నెలకొన్న భూ సమస్యలు తీర్చాలని ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు.తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన్ను కలిసి భూములపై ఉన్న వివాదాలను వివరించారు.ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వ అధికారులతో రీ – సర్వే చేయించి ఇరువర్గాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కేఎల్ఆర్.





