నేటి సాక్షి,నారాయణపేట నవంబర్ 13,జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తాగునీటి ఏర్పాటు,కోనేరు వద్ద స్నానం ఆచరించే వారికి స్రీ,పురుషులకు వేరేవేరుగా గదులు,శానిటేషన్,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.విద్యుత్ సరఫరా కు అంతరాయం లేకుండా చూసుకోవాలిజాతర కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాని,అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని జాతరకు వచ్చే భక్తులు అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశం జారీ చేశారు.





