Saturday, March 21, 2026

ప్రమాదవశాత్తూ వలలో పడి వ్యక్తి మృతి..

నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 06 :ప్రమాదవశాత్తూ వలలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మండలంలో జరిగింది.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా గ్రామానికి చెందిన బానోత్ వాల్య (62) . గ్రామ శివారులో పాలేరు రిజర్వాయర్ లో చేపలకు వల వేయగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో కాళ్లకు వల చిక్కుకొని మృతి చెందాడు.. మృతి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News