Saturday, March 21, 2026

కొండ్రోని పల్లి మూడో వార్డు సభ్యులు భూదేవి ఏకగ్రీవ ఎన్నిక

నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 7, పేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని గ్రామపంచాయతీ కొండ్రోని పల్లి 3వ వార్డ్ భూదేవి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గోటూరు రిటర్నింగ్ అధికారి పి. ఏ. నరసింహారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ హెచ్ భాను ప్రకాష్ మరియు నర్సింలు గోటూరు వెంకట రాములు రాజేష్ పాల్గొన్నారు. 3 వ వార్డ్ మెంబర్ భూదేవి మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని వారి సమస్యలను తీరుస్తానని తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News