Wednesday, March 18, 2026

రెండోసారి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు – సర్పంచ్ స్వాతి.

నేటి సాక్షి.కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 17 కాగజ్నగర్ మండలo బురదగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బిఆర్ఎస్.(కోనప్ప వర్గం) బలపరిచిన చేటరే స్వాతి 142 ఓట్లతో గెలుపొందారు.సర్పంచ్ స్వాతి మాట్లాడుతూ రెండవసారి సర్పంచ్ గా గెలిపించినందుకు స్వాతి ( పోశెట్టి ) గ్రామపంచాయతీ ప్రజలకు. మరియు పార్టీ నాయకులకు. కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు గ్రామపంచాయతీని మరింత అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తానని నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే పాల్పడతానని ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News