Wednesday, March 18, 2026

మండలవనరుల కేంద్రానికి భూమిపూజ

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 17పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలంలోని మండల వనరుల కేంద్రం, పాతబడిపోవడంతో నూతన భవనం నిర్మాణం కొరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయ ఆవరణంలో నూతన భవనానికి బుదవారం భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండటం వలన పరిపాలనా సౌలభ్యం బాగుంటుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలామాధురి, మడల విద్యాశాఖాధికారిణి తిరుమలమ్మ,నాయకులు ఆవుల రామచంద్ర,పవన్,చిన్నరెడ్డెప్ప, ఉపాద్యాయబృదం పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News