నేటి సాక్షి,రామగిరి(కన్నూరి రాజు):
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి సింగరేణి నుండీ బోర్ మంజూర్ చేయించిన ఐటీ మంత్రి వర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య ఐటీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి నీళ్ల సమస్య గ్రామం లో ఉన్నందున మంత్రి వర్యులుకి తెలుపగా వెంటనే ఆర్జి 1 జిఎం కి చెప్పి బోర్ మంజుర్ చేయించడం జరిగింది. ముస్త్యాల గ్రమానికి బోర్ మంజూరు చేయించిన మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కి, ఆర్ జి 1 జి ఎం లలిత్ కుమార్ కి సివిల్ ఆఫీసర్ వరాప్రసాద్ కి వసంత్ కుమార్ కి రవి కి కృతజ్ఞతలు తెలుపుచున్నము. ఈకార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు,తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య గ్రామ కాంగ్రస్ పార్టీ ప్రెసిడెంటు కృష్ణా గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యాదగిరి బిసి నాయకులు పోతరాజు, రాము, విజయ్, సదానందం గ్రామస్థులు రామచందర్ రాజయ్య పాల్గొన్నారు.

