నేటి సాక్షి, మెట్ పల్లి : మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డిని విశ్వహిందూ పరిషత్ నాయకులు సన్మానించారు. ఇటీవల గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ఇండియన్ పోలీసు మెడల్ కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు భగవద్గీత అందజేశారు.
నేటి సాక్షి, మెట్ పల్లి : మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డిని విశ్వహిందూ పరిషత్ నాయకులు సన్మానించారు. ఇటీవల గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ఇండియన్ పోలీసు మెడల్ కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు భగవద్గీత అందజేశారు.