Friday, March 13, 2026

అతిపురతన శివలయ అభివృద్ధి భుమి కోనుగోలు విరాళం

నేటిసాక్షి, ఇబ్రహింపట్నం : జగిత్యాల ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో దాదాపు 3 వందల సవత్సరల అతిపురతన హరహర మహదేవుని శివలయం వద్ద భుమి కోనుగోలు కు వేములకుర్తి గ్రామనికీ చెందిన అలాయల కమిటీ ఉపాధ్యక్షుడు కోటగిరి శ్రీనివాస్ – కావ్య దంపతులు మంగళవారం 1 గుంట భుమి కోసం రుపాయలు 30 వేలు అలాయలకమిటి అధ్యక్షుడు బర్మ మల్లయ్య కు,కమిటీ సభ్యులకు అందచేశారు. ఈకార్యక్రమంలో కోశాధికారి గుడ్ల శ్రీకాంత్, ముఖ్య సలహదారు రాధరపు దేవదాస్,సున్నం భుమన్న,కత్రోజ్ సాయికృష్ణ,పాతర్ల రెడ్డి, బుక్య దత్తద్రీ అలయకమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News