నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో శ్రీ శివ పార్వతిల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు..




