Monday, January 19, 2026

అసెంబ్లీలో నల్ల చొక్కా, బేడీలతో కౌశిక్ వినూత్న నిరసన

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
పేద గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, అసెంబ్లీలో నల్ల చొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో నినాదాలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News