Tuesday, March 31, 2026

నూతన సి పి నీ కలిసిన అర్. 1 ఏరియా జీఎం

నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : ఈరోజు అర్.జి. 1 ఏరియా జిఎం శ్రీ లలిత్ కుమార్ నూతనంగా రామగుండం పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝ ఐపీఎస్ సి పి మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది. స్వాగతం తెలుపుతూ శాలువాతో సత్కరించి పుల బోకే అందించటం జరిగింది. జీఎం తో పాటు ఏరియా సెక్యూరిటి ఆఫీసర్ వీరా రెడ్డి ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News