నేటి సాక్షి, చేర్యాల్: బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శబరిమలై అయ్యప్ప స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసిన చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి.
నేటి సాక్షి, చేర్యాల్: బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శబరిమలై అయ్యప్ప స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసిన చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి.