
నేటి సాక్షి, మెట్ పల్లి.(నరేష్ దూలూరి):
పెండింగ్ బిల్లులు రాలేదంటూ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో తాజా మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న మల్లాపూర్ ఎస్ఐ రాజు మాజీ సర్పంచ్ ను అదుపులోకి తీసుకున్నాడు.





