నేటి సాక్షి, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రాచకొండ యాదగిరి బాబు ను శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, బత్తుల శ్రీనివాస్, గుంటుక సదాశివం, సొరపాక రమేష్, సడిగే మహేష్, గిన్నెల అశోక్, గుంటుక నాగరాజు, రాజేందర్, సంచు రణధీర్, పోతుగంటి శీను, చిట్యాల దాము, ప్రశాంత్, సాయికుమార్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.





