Wednesday, March 11, 2026

పాఠశాలకు వాటర్​ కూలర్​ బహూకరణ

నేటి సాక్షి, కరీంనగర్​: కరీంనగర్​లోని ఖాన్ పుర ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలకు ఏఐఎంఐఎం 31వ డివిజన్ ​యువ నాయకుడు షేక్​ యెస్దాని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం వాటర్​కూలర్​ను బహూకరించారు. ఈ సందర్భంగా యెస్దానిని హెచ్​ఎంహెచ్​ఎం సయ్యద్​ ముతహరుద్దీన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ ట్రైన్డ్​ టీచర్స్​ అసోసియేషన్​అధ్యక్షుడు సర్వర్​షా బియాబని, అబ్దుల్ ​కరీం, సమీర్​, సయ్యద్ ​ఇమ్రాన్, ముఫసిల్​ తవక్కల్, డివిజన్​ యువకులు, నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News