Tuesday, January 20, 2026

కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎవరంటే…!

  • ఎంఎల్ఏ మదన్ మోహన్ ఆధ్వర్యంలో

నేటిసాక్షి బ్యూరో నిజామాబాద్ (టి.ఎన్ రమేష్) :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ని రామారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రంగు రవీందర్ ఎంఎల్ఏ మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆయనను ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News