Wednesday, January 21, 2026

చత్రపతి శివాజీ విగ్రహానికి ఘన సన్మానం

నేటిసాక్షి,నారాయణపేట, జూన్ 18, నారాయణపేట జిల్లాలోని మరికల్ మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామంలో గల చత్రపతి శివాజీ విగ్రహానికి భీష్మ ఫౌండేషన్ అధినేత రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీష్మ ఫౌండేషన్ కమిటీ సభ్యులు పెద్ద కురుమన్న, ఆశన్న, వెంకటన్న,శ్రీనివాసులు, రామచంద్రయ్య,వైబన్న, కురుమన్న, సంతోష్ కుమార్, గోవర్ధన్, హనుమంతు, నందు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News