నేటి సాక్షి, కొడిమ్యాల
19.జూన్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి గ్రామముకు చెందిన బొడ్డేలి ఆంజనేయులు. మమత. లకు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు కృతిక (16)కు తల సేమియా అనే తీవ్రమైన రక్త లోపం ఉంది. ఈ వ్యాధి కారణంగా చిన్ననాటి నుంచి మందులు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రతి 20 రోజులకు ఒకసారి హైదరాబాదులోని తలా సేమియా హాస్పిటల్ లో రక్తం ఎక్కించడం జరుగుతుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయాలంటే B M T (బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ) చేయించాలి.దీనికి ఈమె తమ్ముడి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. బెంగుళూరు లోని B M J H ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించాలి దీనికోసం 9.5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిరుపేద అయిన ఆంజనేయులు ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని తనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు 1996-1997 పదవ తరగతి బ్యాచ్.మిత్రులు కలిసి చికిత్స నిమిత్తం తమ వంతు సహాయంగా 80000. రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారని ఎదురు చూస్తున్న. బొడ్డేలి ఆంజనేయులు
Ac/ no 080410100181764
I F S C code. UBIN 0808041
Bank & branch.union bank kodimial
Phon pye. Gpye no.
7893757927
9908889280
6281920625
నా కూతురు మీద దయతలంచి ఆర్థిక సాయం చేయదలచుకునేవారు ఈ ఫోన్ నంబర్లకు సంప్రదించగలరని ప్రార్థన.

