నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 25,
నారాయణపేట జిల్లాలోని మరికల్ కట్ట మైసమ్మ అమ్మవారి నూతన పున ప్రతిష్ట దేవాలయ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా మరికల్ గాంధీ డాక్టర్ ప్రజా వైద్యశాల రూ,10116/- రూపాయలు , రామకిష్టయపల్లి గోన్ డాల మల్లేష్ రూ, 2016/-రూపాయలు మరికల్ కుర్సలి రఘు అయ్యప్ప టిఫిన్ సెంటర్ అన్నగారు రూ,2016/- రూపాయలు బుధవారం ఇవ్వడం జరిగింది.





