Wednesday, January 21, 2026

చౌడేపల్లి లో వైభవముగా గరుడ వాహనంపై వేణుగోపాలస్వామి ఊరేగింపు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 31మండల కేంద్రమైన చౌడేపల్లి లో ముక్కోటి ఏకాదశి. తరువాత ద్వాదశి దినాన గరుడ వాహనముపై శ్రీ వేణుగోపాలస్వామి ఊరేగింపు కన్నుల విందుగా జరిగింది .ఊరేగింపు ఎదుట చెక్కభజనలు కోలాటలు వివిధ గ్రామీణ నృత్యాలు భక్తులను అలరించాయి. పట్టణంలోని అన్ని విధుల గుండా స్వామి వారిని ఊరేగించారు భజన మందిరం దగ్గర గల పుష్కరిణిలో చక్రస్థానం శాస్త్ర సంబంధం గా వైభవముగా జరిగినది .ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News