Sunday, January 18, 2026

మరికల్ లో ఏబీవీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో సెమినార్

నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 10,( రిపోర్టర్ ఇమామ్ సాబ్), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మరికల్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ మణికంఠ కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఆంజనేయులు సార్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ పున్నమి యజ్ఞ భారత్ పాల్గొన్నారు. ఏబీవీపీ మరికల్ నగర కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News