నేటి సాక్షి – మెట్ పల్లి(దామ రాజేష్)మెట్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెట్ పల్లి పట్టణానికి చెందిన అబ్దుల్ జావిద్ కు మంజూరైన 1,50,000/- ఒక లక్ష యాభై వేల రూపాయల విలువగల ఎల్వోసీని బాధితుడికి అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్





