Tuesday, January 20, 2026

మాజీ సైనికుని మృతదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఉపముఖ్యమంత్రి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని శ్రీరంగరాజపురం మండలం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు, మాజీ సైనికుడు ఊమయ్య మృతదేహానికి నివాళులర్పిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ సందర్భంగా మాజీకి డిప్యూటీ నారాయణస్వామి మాట్లాడుతూ. అన్నివేళలా పార్టీని నమ్ముకున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటాననీ, వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆదుకుంటామని మృతుని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత జనార్ధన్, ఎంపిటిసి సభ్యులు సిద్దయ్య,సర్పంచ్ హరితా కుప్పయ్య, నాయకులు భూపతి రెడ్డి, యోగానందం, జయ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News