Friday, March 6, 2026

లక్ష్మీ దేవమ్మ ఆలయానికి విద్యుత్ వెలుగు – అధికారుల తక్షణ స్పందనకు గ్రామస్థుల హర్షం

నేటి సాక్షి, నల్లబెల్లి ఫిబ్రవరి 09 :మేడపల్లి గ్రామంలోని ఊర చెరువు సమీపంలో ఉన్న లక్ష్మీ దేవమ్మ (సత్తియాడి) ఆలయానికి విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అధికారులు వెంటనే స్పందించారు.కరెంట్ ఎ డి , D.E స్వయంగా ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.ఆలయానికి విద్యుత్ లైన్ ఏర్పాటు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు.దీంతో భక్తులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నాళ్లుగానో ఉన్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగు పడిందని తెలిపారు.ప్రభుత్వ అధికారుల స్పందన అభినందనీయమని గ్రామ పెద్దలు ప్రశంసించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News